TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-4 రాత పరీక్షల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు నిలిపివేస్తే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ చేసిన వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-3, గ్రూప్-4లో ఉన్న టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించిన బోర్డు ఆ తర్వాత వాటిని తొలగించారని హైకోర్టులో 101 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల నిర్వహణపై స్టే ఇవ్వాలని కోరారు. … Read more