APPSC Group 2 New Syllabus 2023 | గ్రూప్ 2 పరీక్ష విధానం మరియు సిలబస్ PDF
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 పరీక్షలకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష , రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.గ్రూప్-2 సిలబస్: ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్): జనరల్ స్టడీస్ మరియు … Read more