TSPSC: గ్రూప్-4 పరీక్షకు ఆరు పద్ధతుల్లో చెకింగ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ఆరు పద్ధతుల్లో చెకింగ్ చేయనున్నారు. పూర్తీ పారదర్శకంగా పకడ్బందీ ప్రణాలికతో పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-4కు ఆరు పద్ధతుల్లో తనిఖీలు 1.గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్టికెట్ను పరిశీలిస్తారు. 2.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఫొటో తప్పనిసరి). 3.పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ లోని పేరును పరిశీలిస్తారు. … Read more