Khammam Job Mela 2026 – ఏదైనా డిగ్రీ అర్హతతో ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ

Khammam Job Mela 2026

Khammam Job Mela 2026: ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 10వ తేదీన (మంగళవారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడుతోంది. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ), టేకులపల్లి, ఖమ్మంలో జరుగుతుంది. Khammam Job Mela 2026 – Details 🏢ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ 🎯పోస్టుల వివరాలు … Read more

Job Mela: విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాల్లో రేపు జాబ్ మేళా

Tomorrow Job Mela in Andhra Pradesh 12h Dec 2025

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2025 డిసెంబర్ 12వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, … Read more

Job Mela: ఏపీలోని 7 జిల్లాల్లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ నవంబర్ 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా, అనకాపల్లి జిల్లా, కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, … Read more

AP Job Mela 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ | అర్హతలు: 10th, Inter, Degree, ITI, Diploma, B.Tech

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే ఐసీఐసీఐ బ్యాంక్, HDB ఫైనాన్షియల్ సర్వీస్, డెక్కన్ … Read more

error: Content is protected !!