APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు విడుదలకు నిర్ణయం

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారం రోజుల లోపు 1:100 నిష్పత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా తెలియజేయునున్నది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ … Read more

error: Content is protected !!