APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు విడుదలకు నిర్ణయం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారం రోజుల లోపు 1:100 నిష్పత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా తెలియజేయునున్నది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని.. గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు, నిరుద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల అభ్యర్థన మేరకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అధికారికంగా వారం రోజులలో ఏపీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ కారణంగా కటాఫ్ మార్కులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

Whatsapp Group Link

Telegram Group Link

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Download Our App

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!