APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుభవార్త తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెరగనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రకటించిన 508 గ్రూప్-2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి అని తెలిపారు. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. … Read more