APPSC Group-2: త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల: ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడలో మే 31వ తారీఖున నిర్వహించిన మీడియా సమావేశంలో పై విషయాలు తెలిపారు. ఇటీవలనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 900 పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్-2 (900) ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్ జారీ … Read more