AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రిల్ లో రాతపరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ నెలలోపు పరీక్షలు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను … Read more