TSPSC: గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్.. రోజుకు 45 వేలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల OMR షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడటంతో OMR స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పకడ్బందీగా చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ … Read more

error: Content is protected !!