Job Mela: ఈరోజు 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నవంబర్ 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, … Read more

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు లోని ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ: ప్రకాశం జిల్లా.. ఏపీ … Read more

Mega Job Mela: ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ: శ్రీ … Read more

AP Job Mela 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ | అర్హతలు: 10th, Inter, Degree, ITI, Diploma, B.Tech

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే ఐసీఐసీఐ బ్యాంక్, HDB ఫైనాన్షియల్ సర్వీస్, డెక్కన్ … Read more

error: Content is protected !!