AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఫిబ్రవరి 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నంద్యాల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హత … Read more