APPSC Group-2 Mains: జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణ.. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే

APPSC Group-2 Mains 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జూలై 28వ తారీకు నుంచి నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ – ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు. గతేడాది 897 … Read more

error: Content is protected !!