AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టుల కోసం 5,03,487 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు. వీరిలో 4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు సగటున 75 మంది పోటీ పడుతున్నారు. రెండు వారాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాలను స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లతో కలిపి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని APSLPRB తెలిపింది. A,B,C,D సిరీస్ ప్రశ్నపత్రాలను, వాటి ప్రిలిమినరీ … Read more