APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు విడుదలకు నిర్ణయం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారం రోజుల లోపు 1:100 నిష్పత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా తెలియజేయునున్నది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని.. గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు, నిరుద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల అభ్యర్థన మేరకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అధికారికంగా వారం రోజులలో ఏపీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ కారణంగా కటాఫ్ మార్కులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Whatsapp Group Link

Telegram Group Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Download Our App

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!