APPSC Group 2 New Syllabus 2023 | గ్రూప్ 2 పరీక్ష విధానం మరియు సిలబస్ PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 పరీక్షలకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష , రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.
గ్రూప్-2 సిలబస్:

ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్): జనరల్ స్టడీస్ మరియు మెంటల్ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత వహిస్తారు.

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మెయిన్స్: మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1:

  1. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం
    పేపర్-1 నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తారు.
    పేపర్-2
  3. భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
  4. సైన్స్ అండ్ టెక్నాలజీ
    పేపర్-2 నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తారు.

పేపర్-1 & పేపర్-2 లో వచ్చిన మెరిట్ ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి.
Download PDF

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!