TSPSC Group 1: గ్రూప్-1 రాతపరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11నే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్షను Offline లో ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత సంవత్సరం ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఆ పరీక్ష ద్వారా 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో … Read more

error: Content is protected !!