5,369 ప్రభుత్వ ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. 10th, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి 5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 2023 మార్చి 27వ తేదీ రాత్రి 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more