ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
